కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో అవినీతి జలగల ఆట కట్టించకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న 12 మందిని గుర్తించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు సిద్
ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక లభ్యత ఉన్న చోట రీచ్లను ఏర్పా టు చేసి రవాణాకు అనుమతులు ఇచ్చింది.
మంజీర పరీవాహకంలో ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నది. అనుమతుల పేరిట ఇష్టారీతిన దందా నడుస్తున్నది. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ
మోర్తాడ్ మండలంలో పేరుకే సక్రమం అంతా అక్రమం అన్నట్లుగా కొనసాగుతుందీ ఇసుక రవాణా. సుంకెట్, ధర్మోరా గ్రామశివారుల్లోని పెద్దవాగులో ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతినిచ్చారు. వేబిల్లులు మంజూరు చేస్తు�
మూలవాగులో ఇసుక తోడుతుంటే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, వెంటనే తవ్వకాలు ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి రైతులు నిరసన చేపట్టారు. శనివారం గ్రామంలోని మూలవాగులో ఇసుక రీచ్ను �
ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వె�
Crime news | బీహార్లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్పై దాడికి పాల్పడింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని వెంబడించి రాళ్లు, మట్టిపెడ్డలతో కొట్టింది. ఆమెను �
భైంసా- నిర్మల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్వర్ణవాగులో చిట్యాల్ చెక్డ్యాం నుంచి ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 15న ప్రచురితమైన ‘హైటెక్ ఇసుక దోపిడీ’ కథనానికి అధికారులు స్పందించారు.
వైజాగ్ బీచ్కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి.