మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆత్మకూర్ గ్రామస్థులు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్�
మండల కేంద్రం బ్రిడ్జి సమీపంలోని పెద్ద వాగు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించేందుకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాగు వద్దకు చేరుకొని టిప్పర్లన
కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్లో.. మల్కాపూర్లోని పెద్ద చెరువులో విపరీతం�
ఆకేరువాగు నుంచి అనుమతి లేకుండా రాత్రి, పగలు వందలాది ట్రాక్టర్లు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, రాత్రి నిద్ర�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి.
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని మంజీర తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. బోధన్ మండలం సిద్ధ్దాపూర్లోని మంజీర తీరంలో ఇసుక క్వారీలో అడ్డూ అదుపులేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతల
Sand illegal Mining తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పుష్ప సినిమాను తలపించే రీతిలో పెద్ద దందానే జరుగుతున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతం నుంచి ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద
క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లో లోడింగ్, స్టాక్యార్డుల వరకు రవాణా, స్టాక్యార్డుల నిర్వహణ తదితర పనులతోపాటు ఇసుక తవ్వకానికి అవసరమైన ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణా కోసం టిప్పర్లను సమకూర్చేందుకు టీజీఎండీస
క్వారీల వద్ద ఇసుక తవ్వకాలు పెంచడంతోపాటు విక్రయాలు పెంచాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కోటి టన్నుల కన్నా ఎక్కువ ఇసుక వెలువడే రెండు మూడు క్వారీలను గుర్తించాల�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక దందా నియంత్రణకు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుకాసురులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చెప్పినా, ఇసు�
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు! నిబంధనలను కాలరాస్తూ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కోర్కల్ మానేరు వాగు నుంచి రెడ్డిపల్లి, ఘన్ముక్ల, మల్లన్నపల్లి మీదుగా శంకరపట్నం, హుజూరాబాద్కు పగలూ, రాత్రి అనే తేడా లేకుం�
నీటి ప్రాజెక్టుల్లో పూడికతీత మాటున ఇసుక దోపిడీకి ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ వేసినట్టు ఇరిగేషన్ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తున్నది. రూ.వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపారన్న గుసగుసలు వినిపిస్తున్
“చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బియ్యం దందా.. భూ దందా.. ఇసుక దందాలు చేయవద్దు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. నిజనిజాలు బయటపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.
ఎవరు సీరియస్ అయితే మాకేంటి? రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పాం.. అంతకు రెట్టింపు సంపాదించాలి కదా? అందుకే ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేదేలే.. ఇసుక తవ్వకాలు ఆపేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇసుకాసరులు.