హైదరాబాద్ : విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు.. 20 విద్యుత్ మీటర్ల కో�
Kalyana Lakshmi | దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం చేశా�
హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
Minister KTR | మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లో
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
అమీర్పేట్ : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూ . 93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళ
అమీర్పేట : అర్హులైన ప్రతిఒకరు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి నుండి లబ్దిపొందేలా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్కు చెందిన యాదగిరి గౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై పల�
అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధ�
వెంగళరావునగర్ : ఆయుర్వేద మందుతో నరాల బలహీనత సమస్యను నయం చేస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించిన ఆగంతకులు రూ.1.14 లక్షలను కొట్టేసి బిచాణా ఎత్తేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఈ తరహా �
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. శుక్రవారం రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావ
హైదరాబాద్: లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్�
Minister KTR | నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప