సనత్నగర్ జోన్ బృందం : సుదీర్ఘకాలం తరువాత కొవిడ్ నుండి కోలుకుంటున్న పరిస్థితుల్లో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్ధులు ఉత్సాహంగా బడిబాట పట్టినా హాజరు శాతం తక్కువగా నమోదైంది. విద్యార్ధులు వ
అమీర్పేట్: సనత్నగర్ హనుమాన్ దేవాలయంలో బుధవారం సంకటహర చతుర్థి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున ఆరుగంటలకు ఆలయ ఆవరణలో సంకటహర గణపతి హోమం జరిగింది. కొవిడ్ నిబంధనల�
అమీర్పేట్: సనత్నగర్ సుభాష్నగర్లో మొహర్రం పండుగను స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. �
అమీర్పేట్:పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయి సురక్షిత పద్ధతులను అనుసరిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం సనత్నగర్లో జరిగిన ఓ కార్
అమీర్పేట్:అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సి ఉందని రాష్ట్ర జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ డాక్టర్ఇ.స్వర్ణలత పేర్కొన్నారు. కరోనా సృష్టించిన కష్టకాలం అవయవ దానంపై తీవ్ర ప్రభావం చూపింద�
బేగంపేట్ : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని వివిధ ఆలయాలకు రూ.15 కోట్లు విడుదల చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆదర్శనగర్లోని ఎంఎ
సనత్ నగర్ లో …అమీర్పేట్ ఫీడర్ మరమ్మతుల కారణంగా సనత్నగర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సనత్నగర్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్�
అభివృద్ధి పనులకు శంకుస్థాపన | సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంక�
హైదరాబాద్ : కార్మికులు ఇబ్బంది పడకుండా వారికి సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జరిగిన 7వ ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు స
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మధ్య 5 సంవత్సరాల కాలపరిమితితో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ అప్పారావు పేర్కొన