అమీర్పేట : సనత్నగర్ బీకేగూడ ఉదయ్నగర్లో కాలనీ వాసి గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను మంత్రి తలసాని గురువారం ప్రారంభించారు. దైనందిన జీవితంలో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ వ్�
అమీర్పేట్ : ఈ నెల 4న శనివారం సనత్నగర్ కార్మిక సంక్షేమ కేంద్ర మైదానంలో జరిగే యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు హాజరు కావాలంటూ వేడుకల నిర్వాహకులు బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిస�
మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గ�
బేగంపేట్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర�
అమీర్పేట్ : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కులో సోమవారం కార్తీక వన భోజనాలు జరిగాయి. పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్కులో వ్యాయామం, వాకింగ్ చేసే వారు తమ కుటుంబ సభ్యులతో కల
బేగంపేట్ : ప్రజలు సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట
అమీర్పేట్ : ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాలు
అమీర్పేట్ : సనత్నగర్ డివిజన్ సాయిబాబానగర్కు చెందిన ప్రభాకర్ గత కొంత కాలంగా అస్వస్థతకు గురై శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొల�
Hyderabad | సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ యువకుల ఫోన్లు కూడా ఒకేసారి స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన
సనత్నగర్ | రాజధాని హైదరాబాద్లోని సనత్నగర్లో వ్యభిచార ముఠా గట్టు రట్టయింది. సనత్నగర్లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు
సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాకర్తల యంత్రాంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు క�
అమీర్పేట్ : తనకు తెలియకుండా గర్భం తొలగించుకుందనే కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగద్గిరిగుట్టక�
వెంగళరావునగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై దవాఖానాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందే వారి సమాచారంతో పాటు మృతి చెందిన వారి సమాచ
Hyderabad | హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్నగర్లోని