Minister Srinivas Yadav | తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
ఏడున్నర ఎకరాల్లోని సనత్నగర్ ఈఎస్ఐ హరిశ్చంద్ర ఘాట్ ఆధునికంగా తీర్చిదిద్దనున్నది బల్దియా. జీవవైవిధ్యం ఉట్టి పడేలా పక్షుల కిలకిలరావాలు, ఎపుగా పెరిగే పచ్చని చెట్లతో పాటు ఆహ్లాదాన్ని పంచే రంగు రంగు పూల
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులతో ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Hyderabad | హైదరాబాద్ సనత్నగర్లో ఎనిమిదేళ్ల బాలుడి మర్డర్ మిస్టరీ వీడింది. బాలుడి హత్యకు పాల్పడిన హిజ్రా ఫిజాఖాన్తో సహా నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అమావాస్య నాడు బాలుడి హత్య జరగడంతో నరబలి అంటూ ప్ర�
హైదరాబాద్లోని (Hyderabad) సనత్నగర్లో (Sanathnagar) దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల వయస్సున్న అబ్దుల్ వహీద్ (Abdul wahid) అనే బాలుడి మృతదేహం సనత్నగర్లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అమావా
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
Minister Talasani Srinivas Yadav | నిరుపేదలందరికీ అన్ని వసతులతో విశాలమైన డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మా�
hyderabad | ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్
Minister Talasani| స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మారావునగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మ
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్య