ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి అవినాభావ సంబంధం ఉంది. పగిడిద్దరాజు ఇక్కడి నుంచి బయలుదేరితేనే మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. రె�
మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం ఆదివారం లక్షలాదిగా తరలివచ్చారు. వరాలిచ్చే దేవతలుగా వెలుగొందుతున్న తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేద�
మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మ�
జంపన్నవాగులో పుణ్య స్నానా లు ఆచరిస్తుండగా ముగ్గురు ఒక్కసారిగా మునిగిపోవడంతో వారిని 5వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. మేడారం స మ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భూపాలపల్లి జిల్�
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క పూజారులు గుడిమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అమ్మవార్ల మహాజాతర జరుగనున్న నేపథ్యంలో రెండు వారాల ముందు నుంచి నిర్వహించే �
మేడారంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు నేబు శుద్ది పండుగ (గుడిమెలిగే) పండగను నిర్వహించనున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లను శుద్ది చేసుకుని డ
పెద్దపల్లి మండలం హన్మంతునిపేట సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గా పోల్సాని సుధాకర్ రావు ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట, ధర్మాబాద్, రాంపల్లి శివారులో�
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగబోయే సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం , లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముక�
Medaram | మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల అభివృద్ధి అమ్మవార్ల పూజారుల అభిప్రాయాల మేరకే చేపడుతున్నామని, దీనిలో ఎవరి బలవంతం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోన�