తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించ
మారాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతర గురువారం మూడో రోజుకు చేరింది. సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కు�
తండోపతండాలుగా తరలివచ్చి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల కోసం వనం నుంచి సమ్మక్క జనంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా వేలాది మంది పోలీసుల రక్ష
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వన దేవతల జాతర రెండో రోజూ వైభవంగా సాగింది. బుధవారం సారలమ్మను గద్దెపైకి చేర్చగా, గురువారం సాయంత్రం మాతా శిశు దవాఖాన వద్ద ఉన్న ఇల్లారి (గుడి) నుంచి కోయ పూజారులు సమ�
వరంగల్, హనుమకొండ జిల్లాలోని మినీ మేడారం జాతరలు భక్తజనంతో కిటకిటలాడాయి. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర జనసందోహంగా మారింది. బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు.
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్�
మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరిగే భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర జరగనుంది.
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో జంపన్నకు ఆదరణ కరువైంది. చరిత్ర కలిగిన సమ్మక్క తనయుడు, సారలమ్మ తమ్ముడు జంపన్నకు ప్రభుత్వ లాంఛనాలతో జాతర నిర్వహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు, చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం ‘మై మేడారం యాప్'ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్గా పనిచేయనుంది.