దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ గురువారం కూడా భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. టారిఫ్ విధింపునకు సంబంధించి ఇంకా స్పష్టత ర
హైదరాబాద్ శివారులోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు కూడా పెరుగుతున్నాయి. లావాణి చట్టాలను ఉల్లంఘిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గడిచిన సంవత్సరానికిగాను దేశీయంగా 43 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా మిగతా ఆటో సంస్థల విక్రయాలు గత నెల పర్వాలేదనిపించాయి. డిసెంబర్లో మారుతి సుజుకీ దేశీయ అమ్మకాలు, అంతర్జాతీయ ఎగుమతులు కలిపి 1,37,551 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు డిసెంబర్లో ఇవి 1,39,347
Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) రికార్డు స్థాయిలో సేల్స్ జరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 2,29,496 మోటారు సైకిళ్లు విక్రయం అయ్యాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 శాతం గ్ర
ఐఫోన్ 12 పరిమితికి మించి రేడియేషన్ను విడుదల చేస్తున్నదని, ఆ మాడల్ అమ్మకాలను ఫ్రాన్స్లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్ఎఫ్ఆర్) యాపిల్ కంపెనీని ఆదేశించింది. ఇటీవ
ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో మోమో విక్రయిస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో టేస్టీగా మోమోస్ను స్ధానికులకు ఆఫర్ చేస్�
సేల్స్ అండ్ మార్కెటింగ్లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ సంస్థ అగ్రగామిగా పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నట్లు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ మంజునాథరెడ్డి తెలిపారు. 2012లో తన మార్కెటింగ్ ప్రస్థానాన్ని ప్ర
గత నెలలో వాహన అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు దేశీయంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రెసిడెన్షియల్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్.కామ్�
భారత్లో 2022 నాలుగో క్వార్టర్లో 20 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయించింది. ఈ క్వార్టర్లో 18 శాతం వృద్ధి సాధించిన యాపిల్ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించింది.
కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించ
దేశీయ మార్కెట్లో గత నెల వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఎగుమతులూ ఆశాజనకంగా ఉండటం గమనార్హం. దిగ్గజ సంస్థ మారుతీ అక్టోబర్ సేల్స్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్విచక్ర వాహన మార్కెట్ కూడా కళకళలాడింది.
ఈ పండుగ సీజన్ అమ్మకాలను కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ ప్రీమియం, మిడ్-ఎండ్ ఉత్పత్తులు పెంచినట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అమ్మకాలపరంగా 20-30 శాతం,