దీపావళి వచ్చింది.. ఆఫర్లను మోసుకు వచ్చింది. దీంతో మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని సంస్థలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా షాపింగ్మాల్స్�
ఒప్పో వాచ్ 3 ఈ ఏడాది ఆగస్ట్లో లాంఛ్ కానుంది. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్వాచ్ క్వాల్కాం న్యూ స్నాప్డ్రాగన్ డబ్ల్యూ5+ చిప్తో కస్టమర్ల ముందుకు రానుంది.
దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు మళ్లీ పట్టాలెక్కాయి. గత నెలలో ఆటో సేల్స్ జోరుగా సాగినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూన్లో 40 శాతం వాహన విక
సెమికండక్టర్స్ కొరతతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బందులు పాలైన ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల ఊరటనిచ్చింది. చిప్ సరఫరాలు మెరుగవడంతో ప్రధాన కార్లు, టూ వీలర్ కంపెనీల అమ్మకాలు జూన్లో వృద్ధిచెందాయి.
గ్రేటర్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెంచేందుకు ఆర్టీసీ తన సేవలను విస్తృతం చేస్తున్నది. అందులో భాగంగా సికింద్రాబా�
బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వేసవిలో చల్లని బీర్లనే ఎక్కువగా తాగుతున్నారు. ఏప్రిల్, మే మూడో వారంలో హనుమకొండ జిల్లాలో లిక్కర్ కంటే బీర్ల విక్రయాలే గణనీయంగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 65 వైన్షాప్లు,
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కారణంగా గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోలు సమయంలో ఉపాధి లభించడంతో పాటు కమీషన్ అందుతున్నది. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దనే ఉద�
జర్దా వాడకంపై సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ యాదవ్ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మసీదులో నమాజ్ సందర్భంగా ఇబ్బందులు కలుగకుండా మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. గాజులు, బట్టలు, అత్తార్, పండ్ల దుకాణాల్లో
దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. దీంట్లోభాగంగా సీఎన్జీ, ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు
దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాలవైపు మొగ్గుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు ప్యాసింజర్ వ�