బస్తీ దవాఖానల్లో సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను న�
తమ డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటలకే కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్�
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
Mamata Banerjee : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వే
MLA Salaries: ఎమ్మెల్యేలకు నెల జీతాన్ని పెంచేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ప్రతి నెల 40 వేల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ప్రతి జూన్ 20వ తేదీ
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
చిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో.. వేతనాల పెంపుతోపాటు బీమాసౌకర
TATA Group | ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో జీతంలో కోతలు సైతం విధిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీగా వె�
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఈ ఏడాది కేవలం 70 శాతం ఉద్యోగులకే వేతన పెంపు చేపట్టాలని నిర్ణయించడంతో 5000 మందికి పైగా ఉద్యోగులకు వేతన పెంపు దూరం కానుంది.
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
ఉన్నత, సీనియర్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది పెరగనున్నాయి. 8.9 శాతం పెరగవచ్చని ఓ తాజా సర్వే చెప్తున్నది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన దేశీయ వ్యాపారాలు తిరిగి