ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అమలుపై హర్షం కృతజ్ఞతగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలకు, వివిధ మున్సిపాలిటీల్లో (జీహెచ్ఎంసీ మినహా
వచ్చే ఏడాది ఉద్యోగులకు హైక్ ఇచ్చేందుకు మెజార్టీ సంస్థలు సుముఖం 2022లో 9.4 శాతం వేతన పెంపునకు అవకాశం: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గట్టిగా తాకినప్పటికీ.. దేశంలోని సంస్థలు మాత్ర�
Salaries hike | రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది మధ్యశ్రేణి ఐటీ కంపెనీల సీఈఓలకు తీపికబురు అందింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పందాల నేపథ్యంలో 2020-21లో ఈ ఐటీ కంపెనీల సీఈఓలు అత్యధిక వేతన పెం�
ఈ ఏడాది రెండోసారి జీతాల పెంపు న్యూఢిల్లీ, జూన్ 18: ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఉద్యోగులకు బొనాంజా లభించింది. ఈ ఏడాది రెండోదఫా జీతాల పెంపును పొందబోతున్నారు. జూనియర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు విప్రో శ�
“తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీని కాపాడుకుంటున్నం.. బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించాం. ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నం. ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీతాలు పెంచాలంటున్నరని.. రవాణా శాఖ మంత్రితో చర్చించి జీ�
హైదరాబాద్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతంగా ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అనేక సేవలందించే అంగన్ వాడీలకు కూడా మరోసారి వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అంగన్ వాడీల కుటుంబ పెద్దగా నిలిచ�