సైదాబాద్ : కొవిడ్ మహమ్మూరి మూలంగా ఏడాదిన్నర కాలం తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మలక్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు స్కూల్కు వెళ్లడానికి అసక్తి చూపించగా, ప్రైవేట్ పాఠశా�
సైదాబాద్: మాతృశ్రీకాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించటానికి అధికారులు కృషి చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ కాల�
సైదాబాద్ : శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సైదాబాద్ పూసలబస్తీలో ప్రసిద్ది చెందిన శ్రీశ్రీపద్మావతీ అలిమేలుమంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఉదయ�
సైదాబాద్ : జన గణన -2021లో కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలని కోరుతూ అఖిల భారత యాదవ మహసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు విన
సైదాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సీటిజన్లకు ఇంటి వద్దే కోవిడ్ వ్యా�
సైదాబాద్ : నియోజక వర్గ పరిధిలో మురుగునీటి వ్యవస్థల అధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గురువారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని ద
సైదాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐదవ వర్ధంతి పురస్కరించుకుని సైదాబాద్ రెడ్డిబస్తీలో ఆయన విగ్రహం వద్ద సైదాబాద్ డివిజన్ మాజీ
సైదాబాద్ : కరోనా మహమ్మారితో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న దేవసారి గణేష్ (48) సోమవారం నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య రేఖ, కుమార్తె లోహ
సైదాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ల కాన్వాయ్ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశ
సైదాబాద్ : గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అయ్యప్పసేవా సమితి ప్రతినిధి బాలకృష్ణగౌడ్ అన్నారు. శుక్రవారం సైదాబాద్లో ఏర్పాటు చేసిన వ�
సైదాబాద్ :పని నిమిత్తం ఇంట్లోనుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. సింగరేణికాలనీకి చెందిన వి.రాధిక(17) పని నిమిత్తం ఈనెల 10న
చాదర్ఘాట్ :టెమ్రీస్ సైదాబాద్ బాలుర-1 స్కూల్లో హౌసింగ్ కీపింగ్ స్వీపర్గా పనిచేసి మృతి చెందిన బాధితురాలి కుటుంబానికి ప్రిన్సిపల్ విద్యాసాగర్ ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం స్కూల్లో జరిగిన కార
హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో ఓ మహిళ.. రోడ్డు పక్కన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శంఖేశ్వర బజార్కు వెళ్లే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. దీంతో రోడ్డు