Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్
సైదాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం సైదాబాద్ సింగరేణికాలనీలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు.ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీప
Pallamkonda Raju | సభ్య సమాజం తల దించుకునేలా ఆరేండ్ల చిన్నారిపై జరిగిన అత్యాకాండను ఛేదించేందుకు నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారిని చిదిమేసిన నిందితున్ని పట్టుకునేందుకు మూడు కమిషనరేట్లలోని పోలీసులు రాష్ట్
సైదాబాద్ హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే కీచకుడు హత్యాచారం చేశాడు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి త�
Rs 10lakhs reward announced on accused of saidabad rape case | నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సంచలన
నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని �
సైదాబాద్ : అఘాయిత్యంతో పాటు దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం సింగరేణికాలన�
సైదాబాద్ : మూడు అంతస్తుల భవనంపై పనిచేస్తున్న మేస్త్రీ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…మ�
సింగరేణి కాలనీ ఘటన బాధాకరం : కేటీఆర్ | సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆరు సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి �
సింగరేణి కాలని | హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగిన ఆరేండ్ల బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్ చేశార�
Minister Satyavathi Rathod | సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దుర్ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చే�
సైదాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మలక్పే�