Chintal | టెలికాం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి కొందరు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్)లో టెలికాం డిపార్ట్మెంట్
కేంద్ర ట్రైబల్, యువజ న వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ట్రైబల్ యూత్ ఎక్సేం�
జనగామ (Jangaon) జిల్లాలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక (14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం హైదరాబాద్లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్�
Hyderabad | మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని శంకేశ్వర్ బజార్లో నిన్న ర�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. శివశక్తి బార్ సమీపంలోని హైటెన్షన్ స్తంభాన్ని ఓ గుర్తు తెలియని యువకుడు ఎక్కి హంగామా సృష్టించాడు.
దేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 64శాతం రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, సంతోష్నగర్లలో నూతనంగా నిర్మించిన సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల నూ�
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
మలక్పేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రభుత్వం సర్కిల్-6 పరిధిలోని ముసారాంబాగ్, పాత మలక్పేట, సైదాబాద్, అక్బర్బాగ్, ఆజంపురా, ఛావునీ, డబీర్పురా, పత్తర్
సైదాబాద్ కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్�