సైదాబాద్ : మహిమగల కరణ్బాగ్ మల్లన్న స్వామి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం సైదాబాద్ కరణ్బాగ్కాలనీలో మల్లిఖార్జున స్వామి ఆలయంలో మల్లన్నస్వామి కల్యాణోత్సవం అత్యంత భ�
సైదాబాద్ : సమాజంలో దివ్యాంగులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి వారిని ప్రోత్సహిస్తుందని జీహెచ్ఎంసీ సంతోష్నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ప్రాజెక్టు అధికారి రత్నమ్మ అన్న
సైదాబాద్ : సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలో ఓ ఆపార్టుమెంట్లో నెలకొన్న వివాదంతో అందులో నివసించే ప్రేమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హైడ్రామా సృష్టించాడు. ఆపార్టుమెంట్
సైదాబాద్ : సైదాబాద్ సింగరేణికాలనీలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బి�
సైదాబాద్ : హైదరాబాద్ జిల్లా సైదాబాద్ మండల పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారిలో సైదాబాద్ జీహెచ్ఎస్ స్కూల్ టీచర్ టి. ప్రద్యుమ్నరెడ్డి,
రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దు : డీజీపీ మహేందర్రెడ్డి | సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై హత్యాచార ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని డీజీపీ మహేందర్రెడ్డి స్�
సైదాబాద్ : లైంగికదాడికి గురై హత్యగావించబడిన ఆరేండ్ల చిన్నారి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత్ రాథోడ్ పరామర్శించారు. గురువారం ఉదయం సైదాబ�
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి రా�
Pallakonda Raju | హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్ ఎం
Pallakonda Raju | సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పల్లకొండ రాజు.. రాజారాం బ్రిడ్జి వద్ద కోణార్క్ ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని రెండు చేతులపై ఉన్న
మహిళా కమిషన్ | సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు
Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ప్రత్యక్ష సాక్షి, రైల్వ
Pallakonda Raju | రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్