సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, క�
సూర్యాపేట జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు ధరావత్ రాజ్కుమార్ నాయక్ను సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ - కేంద్ర సంగీ�
Hyderabad Adventure Club | వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో దారుణం జరిగింది. ఓ డేంజరస్ గేమ్లో ౩౪ ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన �
పాపులర్ తెలుగు నాటకం కన్యాశుల్కం ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ (Krish) వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో మధురవాణి పాత్రలో అందాల యాంకర్ అనసూయ భరద్వ
సాయికుమార్ (Sai Kumar) నట వారసత్వాన్ని కొనసాగించేందుకు సిల్వర్ స్క్రీన్పై ప్రేమ కావాలి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడ
నాలుగో సింహం పేరుతో ‘పోలీస్ స్టోరీ 3’ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు నటుడు సాయికుమార్ తెలిపారు. ఆయన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ఈ సినిమాకు మూడో భాగాన్ని తెరకెక్కిస్తామని వెల్లడించారు. సాయికుమార్ �
సంపూర్ణేష్బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.
సాయికుమార్, సాయిశ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతికుమార్ తుర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభ
తెలుగు అకాడమీ స్కాంలో మరొకరి అరెస్టు దుబాయ్లోనూ సాయికుమార్ పెట్టుబడులు హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో చక్రం తిప్పిన సాంబశివుడిని పో