ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది.
Mercy Killing Movie | టాలీవుడ్ యువ నటులు సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. ఈ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించగా.. సాయి సిద్ధార్ద్ మూవీ మ�
ప్రస్తుత రాజకీయాలపై తెరకెక్కిన రాజకీయ వ్యంగ్యచిత్రం ‘లక్ష్మీకటాక్షం’. ‘ఫర్ ఓట్' అనేది ఉపశీర్షిక. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి నిర్మాతలు.
KTR | సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సందర్భంగా మూడం సాయికుమార్ అనే కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో సాయి కుమార్కు కాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ
హత్య కేసులో నలుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు. ఉప్పల్ వెలుగుగుట్ట రోడ్డులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆదర్శనగర్కు చెందిన సాయికుమార్ను కత్తితో పొడి�
అమెరికాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆంథాలజీ చిత్రం ‘మూడో కన్ను’. నాలుగు కథలుగా నలుగురు దర్శకులు తెరకెక్కించబోతున్నారు. సూరత్ రాంబాబు, కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, సురేంద్రబాబ�
ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటెడ్గా ఉండే కథ ఇది. నా పాత్ర తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోశ్గా ఇందులో కనిపిస్తాను. ఈ సినిమాకోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్�
Raudra Rupaya Namaha | ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ‘తళుకు తళుకుమను తారా..కులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు సాయికుమార్ శుక్రవారం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం యాదగిరి కొండకు చేరుకుని స్వయంభూ పంచనారసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో �
Naatho Nenu | మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సాయికుమార్ (Sai kumar) ప్రధాన పాత్రలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రానికి నాతోనేను (Naatho Nenu) టైటిల్ ఫిక్స్ చేశారు.
సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, క�