నేటి తెలుగు కవిత్వాన్ని ఐదారు దశాబ్దాల కిందటి కవిత్వంతో పోల్చి చూస్తే, అందులో చెప్పుకోదగిన పరిణతి ఏర్పడిందన్నది వాస్తవమే. అయితే, దానికి కారణం చాలావరకు కాలానుగతమైనదే అని చెప్పాలి. సంప్రదాయ రచనారీతి నుంచ�
అవును, కథ చెప్పడం ఒక కళ. తాను కథ చెప్పి, పిల్లల చేత కథాకథనంగా చెప్పించడం మరొక గొప్ప కళ. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఒకవైపు పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి వ�
అందరు ఒక్కతీరుగ కింది నుంచి మీదికి జూసి. గింత పెద్ద హాస్టల్లో
బొంత తెచ్చుకున్న మనిశెవ్వడని
నవ్వుతున్నప్పుడు నా నాలుగు గుండె కుండలల్ల గాడి పొయ్యి ట్టిచ్చినట్టు
రక్తం భగభగమని మసులుతుంటది