Hyderabad | సదర్ ఉత్సవాలను(Sadar festival) వీక్షించేందుకు వచ్చిన పలువురి సెల్ ఫోన్లు(Cell phones) చోరీకి గురైన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
యాదవులు ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సదర్ యాదవుల భక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పటేల్నగర్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ
minister srinivas goud | యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజా
Sadar Festival | నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్�
ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్ కొడంగల్ : గొల్ల కురుమ యాదవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ.. వారి అభివృద్ధికి ప్రత్యేకంగా తోడ్పడుతున్నట్లు కొడంగల్, షాద్నగ�
షాద్నగర్ : యాదవుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలో శనివారం రాత్రి అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి పట్టణ పురవీదుల్లో
అబిడ్స్ : దీపావళి పండుగను పురస్కరించుకుని సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు పుర వీధులలో సదర్ ఉత్సవాలను నిర్వహించిన యాదవ సోదరులు, శనివారం నగరంలోని వైఎంసీఏ నారాయణగూడలో ప్ర�
కొండాపూర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్కేవ్లో నిర్వహించిన సదర్ సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హా�
మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవెళ్�
Sadar Festival | ఆ దున్నపోతు వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ తాగేస్తోంది. ప్రతి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ను తింటోంది. వీటితో పాటు ప్రతి రోజు 25 లీటర్ల పాలను తాగేస్తోంది. ప్రతి శనివారం
దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ ఉత్సవాల్లో నాలుగు దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఒక్కో దున్నపోతు ధర తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా.. మరి వ�