భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కన
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతువేదికలో మహిళలకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడ�
సోషల్ మీడియాలో కొంత మంది మనం చేసిన పనులను వక్రీకరించి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా �
సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. అభివృద్ధి ప్రధాత, అపద్భాందవుడు రామన్న నూరేళ్
‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
రైతులకు ఇస్తే, గిస్తే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్రెడ్డి అనడం దారుణమని, ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, వారివి పక్కా రైతు వ్యతిరేక విధానాల�
బీఆర్ఎస్ సర్కారుతోనే రైతుల ప్రగతి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట రైతు వేదికలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర�
మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల�
కాంగ్రెస్ హయాంలో లాఠీ దెబ్బలు తింటేనే యూరియా బస్తాలు దొరికేవని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి విమర్శించారు. దేశంలో రైతును రాజును చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు.
రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉ�
కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, పల్లెల్లోకి వస్తే అడుగడుగునా నిలదీయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్ర�