ఖమ్మం జిల్లా బోనకల్లు రైతువేదికలో అధికారులు గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సభ’ రసాభాసగా మారింది. మొకజొన్న కొనుగోళ్లలో ముమ్మాటికీ ప్రభుత్వానిదే నిర్లక్ష్యమంటూ తెలంగాణ రైతు సంఘం నాయక�
కారేపల్లి మండల పరిధిలోగల రొట్ట మాకిరేవు రైతు వేదిక భవనం అపరిశుభ్రత నడుమ కొట్టుమిట్టాడుతుంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నిర్లక్షం కారణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్�
వ్యవసాయ సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతు తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
‘మోసపోతే గోసపడతాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే గతి పడుతుంది. మళ్లీ చెప్పుల లైన్లు, కరెంటు కోతలు వస్తయి’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ఒక సభలో ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో నేడు అచ�
శంషాబాద్ నుంచి పరిగి రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ రైతువేదిక వద్ద రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి ఆందోళన చేశార
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.
Mud Road | రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రైతు వేదిక కార్యాలయం నిర్మించారు. అయితే దానికి అనుగుణంగా రోడ్డు మార్గం లేకపోవడంతో వర్షాలు కురిస్తే కార్యాలయానికి వెళ్లాలంటే రైతులు, అధికారులు భయ�
రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలస�
“పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకులా..?’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనలు, శిక్షణ, ఇతర సమాచారం అందించడం, అవగాహన కల్పించేందుకు రైతువేదికలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.
Rythu Vedika | అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువ�
నకిరేకల్ మండలం చందుపట్ల రైతువేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు భరోసా సంబురాల్లో జిల్లా అధికారులైన కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్, ఆర్డ�
రైతుల కోసం ప్రభుత్వం, సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ విభాగం ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అసలు లక్ష్యం గా ఉన్న �