నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎండగట్టేందుకు బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతుసంగ్రామ సదస్సు నిర్వహించారు. దీనికి పోటీగా రాష్�
ఓరుగల్లు పోరుఖిల్లా బీఆర్ఎస్కు వీరతిలకం దిద్దింది. రైతు‘రణ’కెరటమై హోరెత్తింది. మునుముందుకు సాగండని దీవెనార్థి పెట్టింది. రైతు ‘సంగ్రామ’ సదస్సు నేపథ్యంగా మరోసారి ఉద్యమించమని బీఆర్ఎస్ పార్టీకి సంద
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యం
Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు.
KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత�
కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుబిడ్డగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు రాబంధు పాలన అని వి�
‘పొలాలకు పోతూ, వస్తూ ఎదురుపడ్డోళ్లమంతా ఎదల దుఃఖం పంచుకుంటున్నాం’ అని ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలుకరిస్తే, జంగిలప్ప అనే రైతు నాతో ఆవేదనను పంచుకున్నాడు.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాకాలం నాటి రైతుల ఆకలి కేకలు..మళ్లీ నేడు అదే పార్టీ పాలనలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా, పంట బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస�
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.