Rythu Runamafi | అలివిగాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ కాలేదంటూ సొంత పార్టీ నేతలే బోరుమంటున్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస�
సహకార సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భూత్పూర్ మండల సింగల్ విండో చైర్మన్ కదిరి అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే రైతుల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్లో ఎంపీ సురేశ్కుమార్ షెట్
ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ వర్తించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాలపాలయ్యామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవ
జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆర్మూర్లో నిర్�
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సగం మంది రైతులకు కూడా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్క�
రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతుల్లో అయోమయం.. గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల వరకు లోన్లు మాఫీ చేశామని ఆర్భాటంగా ప్రకటించింది.
రాష్ట్రంలో రుణమాఫీకాని రైతులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాటప్రకారం అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని.. రుణమాఫీకాని రైతుల సంఘం సోమవారం సీఎంకు లేఖ రాసింది.
రూ.2లక్షల రుణమాఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూడు విడుతలుగా బ్యాంకుల్లో పంట రుణాలున్న రైతులందరికీ రూ.2లక
ఎన్నికల ముందు క్రాప్లోన్ తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని, ఎవరైనా తీసుకోని వారు ఉంటే వెంటనే వెళ్లి తీసుకోవాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతున్నద
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో మొదటి విడుత 14,079 మంది రైతులకు రూ. 82.25 కోట్లు, రెండో విడుత 8851 మంది రైతులకు రూ.103.68 కోట్లు, మూడో విడుత 6753 మంది ర
మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక�
రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షల మారింది. రుణమాఫీ అందని వారు గ్రీవెన్స్ సెల్లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండాపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.