Singireddy Niranjan Reddy | రుణమాఫీ అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్మడం ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంత నిజమో.. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్
KTR | సంపూర్ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ నాయకులను ఆయ�
KTR | రుణమాఫీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ మొత్తం బోగస్ అని.. మిలియన్ డాలర్ల జోక్గా తేలిపోయిందని విమర్శించారు. అందుకే దాని ను�
మాజీ మంత్రి హరీశ్రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిల్లర విమర్శలపై ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. అడుగడుగునా తెలంగాణ రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస
Palla Rajeshwar Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దుట్నుంచి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారన�
Harish Rao | రుణమాఫీ హామీపై మాట తప్పినందుకు సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ రేవంత్ రె�
రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎం�
రుణమాఫీ వర్తింపుకాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీతో ఎలాంటి ఫలితం లేదని రైతులు మండిపడుతున్నారు. రెండు విడతలుగా రుణమాఫీకాని రైతులు గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేస్తున్నారు. మేడ్చల్-మల�
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారని, వారికి అండగా నిలిచేందుకు తెలంగాణభవన్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
రైతుల్లో రుణమాఫీ టెన్షన్ వెంటాడుతోంది. మా రుణాలు మాఫీ అవుతాయా..? కావా..? అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, రెండు విడుతల్లోనూ రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేవని రైతులు వాపోతున్నారు.
చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు ఒక్క రూపాయి మాఫీ అయినట్లు లక్షన్నర రుణమాఫీ జాబితాలో వచ్చింది. తనకు మొదటి విడుతలోనే రూ.లక్ష రుణం మాఫీ కాగా... రెండో విడుతలో ఒక్క రూపాయి మాఫీ అయినట్లు రావడం�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీతో జిల్లా రైతాంగానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు ప్రభుత్వం విధించిన నిబంధనలతో సుమారు లక్ష మంది రైతులు నష్టపోగా, మరోవైపు బ్యాంకర్లు పెట్టే కొర్రీలతో అప్�
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద గురువారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. బ్యాంకర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులకు రుణమాఫీ కాలేదని బీజేపీ ఆదిలాబాద్ జ