ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు పన్నుతున్నారని, అందుకు విభజన చట్టాన్ని సాకుగా తీసుకుంటున్నారని, రాష్ట్రం సిద్ధించి దశాబ్దమైనా ఇంకా పోరాడాల్సిన దు
రుణమాఫీ అర్హుల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. రేషన్కార్డు లేని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు, పెన్షన్దారులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణాన్ని మాఫీ చేయడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు గొల్ల రాములు 2015లో పాస్బుక్కు జతచేసి రూ.45 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన జాబితాలో రాములు
రుణమాఫీ గందరగోళంగా మారింది. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామంటూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కానరాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. కొందరికి మాత్రమే లబ్ధిచేకూరగా మాఫీ కాని వారు సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పీఏసీఎస్ల పరిధిలో ఉన్న రూ.లక్ష లోపు పంట రుణాలు తీసు
మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహాగౌడ్కు రూ.40వేలు రుణమాఫీ కా లేదు. దీనిపై 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ ది నపత్రికలో ప్రచురితం కావడంతో బాధితుడికి ఫోన్ చేసి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమ
“బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి. అధికారంలోకి వస్తే వెంటనే మాఫీ చేస్తాం. రూ.2 లక్షల రుణం తీసుకుని ప్రతి రైతు ఇవాళే పోయి పైసలు తెచ్చుకోండి..” అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికలకు ముం
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించిన రుణమాఫీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకట�
రుణమాఫీతో రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంగెం మండలంలో జరిగిన బైక్ ర్యాలీల�
రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తక్కువ మందికి రుణమాఫీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో గందరగోళం నింపింది. రైతులకు రూ.2లక్షల రుణాలను మూడు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి విడుతగా రూ.లక్ష వరకు రుణాలను ఈనెల 18న మాఫీ �
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు�