2018 సంవత్సరంలో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులకు న్యాయం �
రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. రుణమాఫీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర జిల్లాల్లో గందరగోళ వాతా�
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని నిలబెట్టుకున్నదని, వాటికి తోడు రైతు రుణ మాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, గత డిసెంబర్ 9నాటికే రైతులకు రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పంట రుణమాఫీ సంబురాల్లో భాగంగా మండలంలోని డాకూర్ రైతువేదికలో గురువారం నిర్వహించిన కార్యక్ర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్షలోపు రుణాలను గురువారం మాఫీ చేసిన సందర్�
సిద్దిపేట నియోజకవర్గంలో పంట రుణమాఫీకి సంబంధించి రూ.లక్షలోపు రుణమాఫీలో ఇబ్బందులు తలెత్తిన రైతులు, ఇం కెవరికైనా రాని వారు ఉంటే సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ర�
జిల్లాలో 49,541 మంది రైతులకు రూ.235 కోట్ల 61 లక్షలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వీసీలో తెలిపారు.కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతువేదికలో నిర్వహించిన వీసీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్ట�
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీ�
రేవంత్ సర్కారు అమలుచేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై అంతటా అయోమయ పరిస్థితి నెలకొంది. గురువారం ముఖ్యమంత్రి అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించగా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాపై స్పష్టత లేకపోవడం, కన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును ప్రభుత్వం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018 డిస�