హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, ఇందులో కేవలం 10,359 మంది రైతులకు మాత్రమే మొదటి విడత రుణమాఫీ దక్కిం ది.
మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు పంట రుణమాఫీ లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వారి ఖాతాల్లో రూ.241.82 కోట్లు జమ అయ్యాయి. రుణమాఫీ జాబితాలను గ్రామాల వారీగా వెల్లడించడంతో లబ్ధిద�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై ప్రభు త్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అభ్య
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ
భద్రాద్రి జిల్లాలో లక్షల మంది రైతులు ఉంటే తొలి విడత పేరుతో కేవలం 28,018 మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే మిగతా రైతుల రుణాలన్నీ రెండో, మూడో విడతల్లో మాఫీ అవుతాయని అధికారులు తెలిపారు. నియోజకవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా పంట రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది. రైతు వేదికల్లో సంబురాలు చేసుకుంటున్నది. కానీ, రైతుల్లో అసంతృప్తి అలుముకుంది.
రూ.లక్ష లోపు రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా రైతాంగానికి తొలిరోజు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు గురువారం ప్రారంభించిన పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా సగం మందికే లబ్ధి కలిగింది. లక్�
మెద క్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారును ఆదేశించారు. పంట రుణమాఫీపై బ్యాంకర్లతో గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మ�
గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండప�
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కటాఫ్ తేదీ నిర్ణయించడం సరైంది కాదని, రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్రావు అన్నారు. గత ప్రభుత్వంలో మిగిలిన రుణాలను �
కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం �
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. గురువారం రూ.లక్ష వరకు, నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు.
రుణమాఫీకి పాస్బుక్కే ప్రామాణికమన్న ముఖ్యమంత్రి రైతు భరోసాకి పాస్బుక్కును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.