జిల్లాలోని షాబాద్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలతో జిల్లా పార్టీలో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. వరుసగా నిర్వహించిన రైతు దీక్షలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అంచనాలకు మ�
KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్గల్లో ఏర్పాటు చేసిన రైతు దీక్షల�
KTR | ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అవసరమైతే రేపోమాపో రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపో�
KTR | కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తుక్కుగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగత�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు నిరసన దీక్ష కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది.
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతు దీక్ష చేపట్టినట్టు కొడంగల్ మ�
పల్లి రైతులు మ రోసారి ఆందోళన బాటపట్టారు. మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం మహబూబ్నగర్లో ధర్నాకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మ
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంతా అవినీతిమయంగా మారిందని స్టేషన్ఘన్పూ ర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంత్రులందరు కౌంటర్లు తెరిచి నేరుగా
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో 400కుపైగా హామీలు ఇచ్చిందని, గెలిచిన తర్వాత ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్�
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రైతుల తరఫున బరాబర్ కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వ�
రైతుల కోసం బీఆర్ఎస్ (BRS) పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల
రైతన్నల కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల సాగునీరందక ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం, యాసంగి వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చ
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి