Rythu Bandhu | ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, వేలు, వందల ఎకరాలున్న వారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసంగానే ఉన్నదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితమైన ఆలోచన చేస్తున్నదని చ
రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్�
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
కాంగ్రెస్ ఆరు హామీల్లోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. కాంగ్రెస్ హామీలన్నీ మోసమేనని సీఎం కేసీఆర్ చెప్తున్నది నిజమేనని పోలింగ్కు ముందే తేలిపోతున్నది. 24 గంటల కరెంటు అని మ్యానిఫెస్టోలో పెట్టి
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ తెలంగాణను నంబర్వన్ స్థానంలో నిలుపుతారని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హ
Rythu Bharosa | భూమి ఉండి సరిపోక ఇంకొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్లు కౌలు రైతులు. ఇక్కడ పని అయ్యాక ఉపాధి కోసం వేరే పొలాల్లో పని చేస్తారు కాబట్టి వీరు రైతు కూలీలు కూడా. కాంగ్రెస్ లెక్క ప్రకారం ఒకే రైతు రైతు �
కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా పథకం ఓ ఫూలిష్ పథకమని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి వి మర్శించారు. ఈ పథకాన్ని ఏ విధం గా అమలు చేస్తారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�