“కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య (పేరుమార్చాం)కు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉన్నది. యాసంగిలో వరి నాటేందుకు రెండున్నర ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలక�
‘కాంగ్రెస్వి 420 హామీలు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ని�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్�
KTR | రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప
‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపద్దు. సాగుకు కరెంట్, నీళ్లు ఇవ్వకుండా గోస పెట్టడం తగదు’ అని కాంగ్రెస్ నేతలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హితవు పలికారు.
కాంగ్రెస్ సర్కార్ అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం సాక్షాత్తు దేవుడే దరఖాస్తు చేసుకున్నాడు. శివయ్య పేరిట ఏకంగా శివుడి ఫొటోతో దరఖాస్తు వచ్చినా అధికారులు స్వీకరించి రసీదు కూడా అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ అభాసుపాలవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు రెండోరోజూ శుక్రవారం తిప్పలు తప్పలేదు.
రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్�
ప్రజాపాలనతో ప్రజలు లబ్ధి పొందాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 499 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లోని 114 మున్సిపల్ వార్డు ల్లో షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవ