KTR | సీఎం అంటే కటింగ్ మాస్టరా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా..? సీఎం అనే పదానికి ఇదే సరికొత్�
Rythu Bharosa | యాసంగి పంటకు ఎకరాకు రూ.10వేలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15వేలు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
రైతుభరోసాకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అన్నదాతలను నిరాశ పరిచింది. ఈసారి కూడా పెట్టుబడి సాయం విత్తన దశలో కాకుండా, కోతల దశలో వస్తుందేమోననే చర్చ మొదలైంది. జూన్లోనే వానకాలం పెట్టుబడి సాయం పం
2018 డిసెంబర్ 12- 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకే ప్రభుత్వంపై 31వేల కోట్ల భారం.. 47 లక్షల మందికి లబ్ధి అందుకు నిధులెట్లా సమీకరిస్తామనేది మా పర్సనల్ ఇష్యూ ఇంకా వివరాలు కావాలంటే భట్టి విక్రమార్కను అడగండి రైతుభరోసాపై �
బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన రైతుబంధు పథకం దేశంలోనే ఒక సంచలనంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తమ రాష్ర్టాల్లో అమలు చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని కాపీకొట్టి కిస�
ఈ వానకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 అందజేయాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇంతకీ రాష్ట్రంలో రైతుకు ‘భరోసా’ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. రైతుభర�
Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద
Rythu Bharosa | ఈ వానకాలం సీజన్లోనూ పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం (రైతుబంధు) పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రైతుభరోసా మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యమే ఇందుకు కారణమనే చర్చ వ్యవసాయశాఖలో జరుగుతు�
అన్నదాతకు తక్షణమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో ఆదివారం ఆయిల్పామ్ రై�
Harish Rao | వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న రూ.7500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల హామీ మాయమైంది. �
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఇన్నేళ్లపాటు పెట్టుబడికి రంది లేకుండా, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్�
పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతుబంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది.