కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని రైతులు స్పష్టం చేశారు. అది కూడా పంటలు సాగు చేసే సమయాని కన్నా ముందే డబ్బులు ఖాతాల్లో వేయాలని కోరారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రైతులందరికీ పంటల పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారు. అలాగే షరతులు, నిబంధనలు లేకుండా పాత పద్ధతి ప్రకారం రైతులందరికీ రైతు భరోసా ఇస్తేనే బాగుంటుందని తమ ఆల�
‘పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలి, గత కేసీఆర్ సర్కారు ఎలా అయితే అదునుకు ఆసరా అయిందో అదే విధంగా జూన్ మొదటివారంలోనే బ్యాంకు అకౌంట్లో వేయాల’ని మెజార�
రైతు భరోసా విధానాలు, నూతన నిబంధనలపై రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు మంగళవారం దుబ్బాక రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా మమా అనిపించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి రైతు వేదికలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యవసాయాధికారి భిక్షపతి, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్�
హుస్నాబాద్లోని రైతు వేదికలో మంగళవారం జరిగిన సమావేశం లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రైతు భరోసాకు ఆంక్షలు వద్దని, పది ఎకరాల్లోపు రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు అభిప్రాయ
రైతుభరోసాపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట మండల పరిధిలోని మిట్టపల్లి రైతువేదికలో జరిగిన సమావేశంలో రైతులు అధికారులకు అభిప్రాయాన్ని తెలిపారు.
Niranjan Reddy | రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లా
రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వ�