ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడిసాయం ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండింటికీ ప్రభుత్వం లంకె పెట్టింది. రుణమాఫీ ప
దొంగ హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి పది నెల
MLA Megha Reddy | కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రైతుభరోసా(Rythu Bharosa) పథకాన్ని రైతులందరికీ అమలు చేయలేమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Megha Reddy)అన్నారు. మం గళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ క�
KTR | చిట్టి నాయుడు ఎంత ప్రయత్నం చేసినా.. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లేని నాడు కేసీఆర్ను మరిచిపోతారని రేవంత
ఈ వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో సన్నాలు స
రైతులు ఎంతగానో ఎదురుచూసిన రైతుభరోసాపై శుక్రవారం నాటి క్యాబినెట్ సమావేశంలోనూ ఎలాంటి చర్చ జరగలేదు. వానకాలం పెట్టుబడిసాయంపై క్యాబినెట్లో నిర్ణయం ఉంటుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురైంది.
తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించరని, అధికారమే పరమావధిగా రైతు భరోసా పేరుతో హామీలిచ్చి రైతులను, కౌలు రైతులను వెన్నుపోటు పొడుస్తున్న రేవంత్రెడ్డి సర్కార్కు గుణపాఠ�
Rythu Bharosa | రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ
రైతుబంధు, రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో ముందున్నదని ప్రధ�
Harish Rao | నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాజీనామా చేస్తానన్న సన్నాసి.. ఎక్కడ దాక్కున్నవ్.. అని రేవంత్ రెడ్డి అంటున్నారు. నేను ఎక్కడ ద
Harish Rao | రాష్ట్రంలోని రైతాంగానికి రుణమాఫీ పూర్తి చేశాను అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఒక వేళ నిజంగానే రుణమాఫీ జరిగితే.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా..? నీ కొండారెడ్డిపల్లికే పోదాం పదా..! అక్కడే చ�
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన మార్కెట్ కమిటీ ప్రమా�
రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు నూ తన కమిటీ ప్రమాణ స్వీకార కార�