పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 మే 10వ తేదీన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద నా�
పంటల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా జిల్లాలో రుణ ప్రణాళిక జాడలేకుండా పోయింది. ఇప్పటికే రావాల్సిన రైతుబంధు పంటల సాయం రాకపోవడం, ఇటు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు అరిగోస పడుతు
బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన రైతుబంధు పథకం దేశంలోనే ఒక సంచలనంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తమ రాష్ర్టాల్లో అమలు చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని కాపీకొట్టి కిస�
వానకాలం ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదును జమ చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండి�
వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అదునుకు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. పెట్టుబడి సాయం వెనుకబడింది. కాలం గడిచిపోతున్నదని ఆందోళన చెందుతున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస�
‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది.
రైతుబంధు డబ్బులు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులకు ఇంత అహంకారమా? ప్రజలు ఆలోచించాలి.. అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్
నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నది.. రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తా రు. రైతుబంధు డబ్బులు ఇంకెప్పుడిస్తారు’ అంటూ మండల సర్వసభ్య సమావేశంలో స భ్యులు నిలదీశారు.
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే అన్నదాతలు పెట్టుబడి డబ్బుల కోసం అవస్థలు పడొద్దనే ఉద్దేశంతో ఓ రైతుబిడ్డగా, రైతుల కష్టాలు నేరుగా తెలిసిన వ్యక్తిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతు బం�
అమలుకు నోచని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిపై దృష్టి పెట్టాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు.