సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన చాహల్, రుతురాజ్, ఇషాన్ దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్లో భారత్ విజయం సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో భారత్ జూలు విదిల్చింది. సమిష్టి ప్రదర్శ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన�
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు గుజరాత్ నష్టపోయింది. తొలి ఓవర్లోనే శ�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నైకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లేమితో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్లో మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. మూడు బౌండరీలతో 17 పరుగులు చేశాడు. అలాంటి సమయంలో �
ఈ ఐపీఎల్ ఆరంభం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరిచాడు. రబాడ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని స్లిప్స్లో ఉన్న ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతే ఐపీఎల్�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీ�
అహ్మదాబాద్: వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారినపడిన భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకున్నాడు. జట్టులో మార్పులు చేర్పులు జరిగితే శుక్రవారం జరుగనున్న మూడో వన్డేకు గైక్వాడ�
IND vs WI | వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ
IND vs SA | సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ధావన్కు సౌతాఫ్రికాలో అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు.
ముంబై: భారత జట్టు తరఫున యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు చేస్తాడని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. ‘సరైన సమయంలో రుతురాజ్ అవకాశాన్ని పొందాడు. టీ20 జట్టులో ఉన్న అతడు ఇప్పుడు వన్డేలో ఉన్నాడు. �
Ruturaj Gaikwad | టీమిండియా సెలెక్టర్లను మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ సూటిగా ప్రశ్నించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ భవితవ్యంపై ప్రశ్నలు సంధించాడు.