నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా స�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గి�
సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన చాహల్, రుతురాజ్, ఇషాన్ దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్లో భారత్ విజయం సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో భారత్ జూలు విదిల్చింది. సమిష్టి ప్రదర్శ�
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (57) పెవిలియన్ చేరాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన గైక్వాడ్.. 30 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరే�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన�
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 20 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు గుజరాత్ నష్టపోయింది. తొలి ఓవర్లోనే శ�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నైకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లేమితో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్లో మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. మూడు బౌండరీలతో 17 పరుగులు చేశాడు. అలాంటి సమయంలో �
ఈ ఐపీఎల్ ఆరంభం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరిచాడు. రబాడ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని స్లిప్స్లో ఉన్న ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతే ఐపీఎల్�