IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings,) కెప్టెన్సీ గురించి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర కామెంట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత సీఎస్కే సారథ్య బాధ్య�
MS Dhoni | టీమిండిగా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్కి కార్లు, బైక్లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధో
యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (108; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత్-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ �
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా స�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గి�