మాస్కో: ఉక్రెయిన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణులను రష్యా పరీక్షించింది. హైపర్సోనిక్, క్రూయిజ్, అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణులను శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ప్రణాళిక వి
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న డొనెస్కీ ప్రాంతంలో వేర్పాటువాదుల మధ్య ఘర్షణ మొదలైంది. ఉక్రెయిన్ ఆర్మీ అక్కడ ఉన్న వేర్పాటువాదులపై కాల్పులకు దిగింది. అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ త్వరలోన�
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి వెనక్కి తెచ్చామని పుతిన్ చెబుతున్నా…. అమెరికా, నాటో అది తప్పని తేల్చేస్తున్నాయి. కచ్చితంగా కొన్ని రోజ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే అది మహా వినాశనానికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం అత్యంత �
రష్యా దళాలు ఉక్రెయిన్పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజు
ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి చేర్చే విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఇప్పటికిప్పుడు, హడావుడిగా భారత దేశానికి తీసుకొచ్చే ఆల
రష్యా తీరుపై నాటో అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికీ రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో అలాగే ఉన్నాయని, పైగా సంఖ్య కూడా పెరిగిందని నాటో అధ్యక్షుడు జేమ్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటిం�
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఓ టెర్రర్. ఆయనతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. తాజాగా ఉక్రెయిన్పై దాడికి ప్లాన్ వేసినా.. రష్యా అధ్యక్షుడు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ఇటీవల ఆయన ప్రపంచ
రష్యాపై దాదాపుగా అన్ని దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడికి దిగితే మాత్రం అత్యంత ముఖ్యమైన నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�