Divorce Claim | ప్రపంచ కుబేరులు ఒక్కొక్కరే విడాకుల బాట పడుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ దంపతులు విడాకులు తీసుకున్న
Putin | భారత్, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ వేదికవనుంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)
putin | భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా
ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతం అది | మామూలుగా మన దగ్గర 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోలేం. అబ్బా చలి అంటూ వణికిపోతాం. జీరో డిగ్రీలకు పడిపోతే
Coal mine | రష్యాలోని సైబేరియాలో ఉన్న ఓ బొగ్గు గనిలో (Coal mine) జరిగిన ప్రమాదంలో 52 మంది మృతిచెందారు. సేజేరియాలోని కెమెరోవో ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో
వాషింగ్టన్: యాంటీ శాటిలైట్ మిస్సైల్ను రష్యా తాజాగా పరీక్షించింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత ప్రమాదకరమైన రీతిలో, బాధ్యతారహితంగా రష్యా వ్యవహరించిన�
న్యూఢిల్లీ: భారత్కు ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ప్రకటిం�
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా రికార్డుస్థాయిలో 40,096 కరోనా కేసులు, 1,159 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపా
మాస్కో: రష్యా, చైనా తొలిసారి పసిఫిక్ మహా సముద్రంలో నేవీ విన్యాసాలు చేపట్టాయి. అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఇవి జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది. పెట్రోలింగ్లో భాగంగా ఇర
మాస్కో: రష్యాలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మాస్కోకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న ఎలాస్టిక్ ఫ్యాక
కరోనా కట్టడికి పుతిన్ నిర్ణయంమాస్కో, అక్టోబర్ 20: దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు ముకుతాడు వేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 3
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం రోజులు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. టీకా వేసుకునేందుకు ప్రజలు ముంద