దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించి గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కేటాయించిన ప్రత్యేక నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చే
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభు త్వం రాజ్యసభలో వెల్లడించ�
పర్యావరణ పరిరక్షణ కోసం.. భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి లక్ష్యాన్ని నిర్దేశి�
కేసీఆర్ పాలనలో ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పరిశుభ్రమైన పరిసరాలతో చూడముచ్చటగా ఉన్న పల్లెల్లో నేడు ప్రగతి కళ తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో ‘పల్లె ప్రగతి’ ప�
జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రక
పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని 335 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్
పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం కొరవడుతోంది. రహదారులపై హరితహారం మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో మొక్కలు ఎండిపోయి పార్కులు కళా విహీనంగా కన్పిస్
పల్లెల్లో ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఐదేండ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లుగా పనిచేసిన వారు మాజీలుగా మారారు. వారి స్థానంలో అధికారులు పగ్గాలు చేపటార్టు . 2019 జనవరిలో జర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిస్టు స్పాట్లకు విడిదిగా మారింది. మనిషి నిత్యం బిజీగా ఉండే ఈరోజుల్లో మనసును పులకరింపజేసే ప్రదేశాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. కొత్తగూడెం అర్బన్(సెంట్రల్) పార్కు, కిన్నెర�
పచ్చదనం ప్రగతికి ఇంధనం.. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించిన సీఏం కేసీఆర్ హరిత హారం పథకంతో తెలంగాణకు పచ్చని అందాలు అద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం 8 విడతలు విజయవంతంగా పూర్
మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర ప�
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయ�
నాడు సమైక్య పాలకుల హయాంలో పల్లెలు కనీస వసతులకు నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాగునీటి కొరత, గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు వంటి సమస్యలతో నిత్యం నరకయాతనపడేవారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ సుపరిపాలనల
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.