ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికి పండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న గ్రామీణ వాలీబాల్ పోటీలు జీడినగర్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నాలుగు జిల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉ�
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయ
కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంట�
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం
కోట్లాది కూలీల ఉపాధికి గ్యారంటీ ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో పన్నాగం పన్నింది. ఇప్పటివరకు కేంద్రం కేటాయిస్తున్న పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొంట�
రాష్ట్రంలో ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణాభత్యాన్ని ఇచ్చేందుకు సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 3,882 కుగ్ర�
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, రూ.2.5లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు గురువారం ఆ�
మురికి కాలువల శుద్ధి, చెత్తాచెదారం తొలగింపు విరివిగా క్రీడా ప్రాంగణాల ప్రారంభం ఆరోరోజూ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జూన్ 8: పల్లె, పట్టణ �
‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు వస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. ధర్మారం మండలం నంది మేడారంలో ఆమె ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ స�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కింది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పక్కాగా చేపడుతున్న అభివృద్ధి పనులు, నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల �