సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఉమా మహేశ్వర స్వామికి చైత్రమాస శివరాత్రి సందర్భంగా శనివారం ఘనంగా రుద్రాభిష�
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉమా మహేశ్వర ఆలయంలో శుక్రవారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు.
ప్యారానగర్లో డంపుయా ర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహాశివరాత్రి పండుగ రోజున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుమ్మడిదలలో జేఏసీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. రైతు, మహిళా జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్రెడ్�
అమావాస్యను పు రస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం కళబెళగుందె క్షేత్రంలో వెలిసిన బనదేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, శాశ్వత రుద్రాభిషేకం, బిల్వార�
హైదరాబాద్: ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండలో ఉన్న శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక రుద్రాభిషేకం (అన్నపూజ) నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్లను వి
యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�