అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారుల�
మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయ�
పక్క చిత్రంలో కనిపిస్తున్న ఆయన పేరు ఏ లక్ష్మయ్య.. రిటైర్డ్ ఆర్టీవో.. డ్యూటీలో ఉండగా పలుసార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్నాడు. కానీ, నిజజీవితంలో మాత్రం రెవెన్యూ అధికారుల (లీలలు) చేతిలో ఓటమి పాలవుత�
ఆర్టీఓ కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక నిర్ణీత సమయంలో పనులు పూర్తికావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పెద్ద సారు లేరని ఫైళ్లను వారాలకొద్దీ పోగు చేస్తున్నారు. నగరంలో బండ్లగూడ, సికింద్రాబాద్, మలక్పేట�
భారతదేశంలో వాహనాలు నడిపే లైసెన్స్ పొందడం చాలా సులభం లేదా చాలా కష్టం. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజం అవుతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ రెండూ నిజమే. అవినీతికి ఏ వైపు నుంచి చూస్తున్నారనేదాని మీద ఇదంతా ఆధారపడి ఉ�
జిల్లాలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రహదారులు, భవనాల శాఖ, టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులతో బుధవారం �
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
కారుకు ఆర్టీవో బోర్డు పెట్టి..యూనిఫాం కారులో తగిలించి..జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ �
జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బు వసూలు చేస్తు న్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లాఖ
బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస