అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి.. ఇప్పుడు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడంపై ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. సీఎం రేవంత్ సర్కార్పై సైరన్ మోగించింది. మంగళవారం చలో సెక్రటేరియ�
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యా జమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా రెం డు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.