ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ కొనసాగింది. నిర్బంధాల నడుమ ఆర్టీసీ కార్మికులు �
ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని సమ్మెను విరమింపజేయాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నాడు కాంగ
RTC strike | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.
జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం ఉదయం నుంచి కార్మికులు సమ్మె ప్రారంభించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ఆర్టీసీ డిపోల్లోని కార్మిక�
అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి.. ఇప్పుడు వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడంపై ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. సీఎం రేవంత్ సర్కార్పై సైరన్ మోగించింది. మంగళవారం చలో సెక్రటేరియ�
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యా జమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా రెం డు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.