దసరా పండుగ పూట ప్రజలకు ఆర్టీసీ అదనపు చార్జీల పేరిట షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50శాతం అదనంగా వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ, దస రా, దీపావళి పండుగలకు హైదరాబాద్తోపాటు సుదూ ర ప�
దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. దీంతో సొంతూళ్లకు బయల్దేరుతున్న ప్రయాణికులతో బస్టాండ్లలో పండుగ సందడి నెలకొంది. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2 హనుమకొండ, న�
ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ప్రత్యేక బస్సు సర్వీసుల పేరుతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై తీవ్ర భారం మోపుతున్నది. అదనపు చార్జీల పేరిట సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 1 వరకు 1321 బస్సులను, పండుగలు ముగిసిన తరువాత కరీంనగర్ నుంచి హైదరాబాద్ చ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యా
పండుగలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ ప్రత్యేక చార్జీల పేరిట మోత మోగిస్తున్నది. అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను
ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించబోతున్నది. ప్రత్యేక బస్సుల పేరిట భారీగా పెంచబోతున్నది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు నడిపే బస్సుల్లో నేటి నుంచి 50 శాతం అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమవుతు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకి�
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీజీఎస్ఆర్టీసీ). పండుగకోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడంతో శనివారం స్వగ్రామాలకు చేరుకునేందుకు వచ్చిన వారితో
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శనివారం కిక్కిరిసి పోయింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు నానాపాట్లు �
పండుగ పూట ప్రయాణం భారమైంది. సంక్రాంతి పండుగ కు సొంత ఊర్లు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఆర్టీసీ భారం మోపుతున్నది. స్షెషల్ బస్సుల పేరిట పల్లెవెలుగు బస్సులకు పట్నం బోర్డులు తగిలించి అధిక చార్జీలు ముక�
సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్లో ట్రాఫిక్కు అనుగుణంగా ఈ నెల 13 వరకు 660 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ డీ విజయభాను తెలిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అం