సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్లగొండ రీజియన్లోని 7 డిపోల పరిధిలో 398 అదనపు బస్సులను నడుపనున్న
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ సోమవారం చుక్కలు చూపించింది. దసరా వేడుకలు, విద్యాసంస్థలకు సెలవులు ముగియడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వార ఆరంభం కావడం.. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం దూర ప్రా�
పండుగ పూట సొంతూళ్లకు వెళ్దామని బస్టాండ్కు వస్తే బస్సుల్లేక.. వచ్చినవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్లాట్ఫాం మీదకు వచ్చిన ప్రతి బస్సు క్షణాల్లో కిక్కిరిసిపోతోంది. దసరా రద్దీ నేపథ్యంలో ఈ నె�
దసరా పండుగ పూట సొంత గ్రామాలకు వేళ్లే వారు ప్రయాణానికి అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రధాన రహదారులకు తప్ప గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప�
సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయాల్లో కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాశారు. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాలకు పరుగులు తీయడం కనిపిం�
ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్య, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్యశాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోనున్నాయి.
మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
మేడారం సమ్మక జాతరకు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డిపో మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 25 వరకు నిత్యం 120 బస్సులు హుజూరాబాద్
TSRTC | క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్! హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజ
ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే అనేక పండుగ సీజన్లలో ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేసి, శుభకార్యాలకు బస్సులు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇదే కోవలో వచ్చే దసరాకూ ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రీజ�