RTC Employees | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక భాగంలో శుక్రవారం హకీంపేట్ బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్
ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని ఆర్టీసీ జేఏసీ రీజినల్ చైర్మన్ ఎంపీ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమల�
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయస్థాయిలో ఒకనాడు ఉత్తమ గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్).. నేడు దివాలా దశకు చేరుకున్నది. కార్మికుల జీతం నుంచి సమకూర్చిన సొమ్ము నుంచి వారి అవసరాల కోసం అప్పులుగా ఇస్తూ ఆదుకున్న సంఘం న�
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, జేఏసీ నిర్వహించనున్న ‘చలో బస్భవన్'ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను కార్మికులు ఛేదించారు. బస్భవన్ వద్ద నిరసనతో కూడిన మాస్ మీటింగ్కు అనుమతిస్తూ హైకోర్టు ఉత్
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవు
TGSRTC | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఈ నెల 5న చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి ఆధ్వర్యంలో
ఎన్నికల్లో హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం హైదరాబాద్లోని టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించా�
ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై ప్రశ్నలు సంధించారు.