వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 281 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇందులో 281 బ�
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల కల ఫలించింది. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుక�
ఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు పట్టం కట్టిందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఇక ప్రభుత్వ సంస్థగా మారనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలుపగా
TS RTC | ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ తెలిపారు. ఎన్ని ఆంటకాలు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేశారని గు�
TSRTC Bill | తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5% డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
‘ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభ నవ్వుల పాలైంది. రైతుల గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు గురువిందను తలపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలే
ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు గురువారం విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో విధివిధానాల రూప�
యావత్ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన బాన్సువాడకు రాగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన సందర్భంగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ య�