కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోలు, బస్టాండ్ల వద్ద ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్
ప్రభుత్వ మొండివైఖరితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ సొంతూరైన ముత్తోజిపేటలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ బలవన్మరణంపై శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. శంకర్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను తీవ్రతరం చేశారు. రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘల ప్రతినిధులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యకు నిరసనగ�