సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల రూ.2కోట్లతో ఆధునీకరించినప్పటికీ బస్టాండ్లో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న ఈ బస్టాండ్ �
ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించగా.. ప్రారంభోత్సవానికి ముందే నాణ్యతలోపాలు బయటపడ్డాయి. సుమారు రూ. 4 కోట్ల నిధులతో బస్టాండ్ను నిర్మించారు. ఈ నెల 24న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స�
20ఏండ్లుగా దుకాణాలు నడుపుకొంటున్నాం.. సడన్గా వచ్చి చిరువ్యాపారాలు చేసుకునే మా డబ్బాలు జేసీబీలతో తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు వాపోయారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అద్దె చెల్లించడం �
Gold Theft | నిజామాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి మెడలోంచి బంగారు మంగళసూత్రం చోరీ జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన మేరకు
RTC Bus | మాచారెడ్డి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా లేని సమయంలో స్తంభాన్ని ఢీ కొనడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఫిట్నెస్ లేని బస్సులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను లాభాల కోసం రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవార�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికురాలు శ్రీలత తన కూతురు సహస్రతో కలిసి గురువారం నందిపేట్ నుంచి కుభీర్కు వెళ్తున్నది. బస్�
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనమంతా జాతరవైపే సాగిపోతుండడంతో జిల్లాఅంతటా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడచూసినా మేడారం భక్తులే దర్శ
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రయాణికులు మంచినీటి సమస్యతోపాటు చాలీచాలని మూత్రశాలలు, మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇటీవల బస్టాండ్ సామర్థ్యాన్ని
ముందస్తు మొక్కుల కోసం మేడారం వచ్చిన భక్తులకు బస్సులు కరువయ్యాయి. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లేక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.
జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో త్వరలో తరగతులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ శరత్ అన్నారు.
మహా జాతర సమీపిస్తున్న కొద్దీ ముందస్తు మొక్కులకు మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సమ్మక్క-సారలమ్మను దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకకుండా ఛత్త