మహా జాతర సమీపిస్తున్న కొద్దీ ముందస్తు మొక్కులకు మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సమ్మక్క-సారలమ్మను దర్శనానికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకకుండా ఛత్త
ఆర్మూర్ కొత్త బస్టాండ్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న మ హిళలను ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉం దని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ �
స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మిన�
Husnabad RTC Busstand | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని బైక్ పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఒక బాంబు పేలిపోగా అక్కడ పడి ఉన్న మరో ఐదు నాటు బాంబులను
ఐటీబీపీ కానిస్టేబుల్ రివాల్వర్ జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో మాయమైంది. దీంతో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన �
లింగంపేట : ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో చేపడుతున్న నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్మాణం చేపడుతు�